Monthly Archives: January, 2021
మండు వేసవిలో ‘నారప్ప’ రివెంజ్
టాలీవుడ్: దగ్గుబాటి హీరో వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'నారప్ప'. ధనుష్ హీరోగా తమిళ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా 'అసురణ్' కి రీమేక్ గా ఈ సినిమా రాబోతుంది....
గుణపాఠాలు చెప్పనున్న ‘ఆచార్య’
టాలీవుడ్: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ప్రస్తుతం రాబోతున్న సినిమా 'ఆచార్య'. దేవస్థానాల్లో జరిగే అన్యాయాల నేపథ్యంలో కొరటాల శివ తాలూకు ఒక సోషల్ మెస్సేజ్ తో ఈ సినిమా...
ముంబై లోకల్ రైళ్లు ఫిబ్రవరి 1 నుండి ఓపెన్
ముంబై: ముంబై స్థానిక రైలు సర్వీసులు కరోనావైరస్ మహమ్మారి మరియు లాక్డౌన్ కారణంగా గత మార్చిలో నిలిపివేయబడ్డాయి మరియు దశలవారీగా తిరిగి ప్రారంభించబడ్డాయి. సోమవారం నుండి నిర్ణీత సమయ స్లాట్లలో సాధారణ ప్రజలకు...
బూమ్రాని ఎదుర్కోవడం కష్టమన్న రోరీ బర్న్స్
చెన్నై: ఇంటా బయట ఆడుతున్న క్రికెట్ లో ఇటీవల టీమిండియా పేస్ బౌలర్లు చెలరేగుతుండటంతో భారత్ గడ్డపై ఈసారి తమకు సీమ్ పిచ్లు ఉండొచ్చని భావిస్తున్నట్లు ఇంగ్లండ్ కొత్త ఓపెనర్ రోరీ బర్న్స్...
రద్దీ మార్గాన్ని మూసివేస్తూ యుకె నిర్ణయం
లండన్: దుబాయ్ నుండి లండన్ వెళ్లే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానయాన మార్గాన్ని మూసివేస్తూ బ్రిటన్ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మరియు బయటికి నేరుగా ప్రయాణీకుల...
ఆర్థిక సర్వే, బడ్గెట్ నేపథ్యంలో తీవ్ర ఊగిసలాట
ముంబై : ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, మరియు రానున్న బడ్జెట్ అంచనాల మధ్య దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్ మొదటి నుంచే...
బైడెన్ నిర్ణయం, భారతీయ మహిళలకే ప్రయోజనం!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికాలో హెచ్4 వీసాలు ఉన్నవారికి పని అనుమతిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ మార్చారు. బైడెన్ ఈ నిర్ణయం వల్ల భారతీయ...
ఆర్థిక సర్వే గణాంకాలు ప్రకటించిన సీతారామన్
న్యూఢిల్లీ: ఈ దశాబ్దంలో నేడు తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలిరోజు కోవిడ్ సంబంధిత నిబంధనలతో కొలువు దీరిని ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ షురూ
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమయ్యింది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశలో ఎన్నికలు జరగబోతున్నాయి....
బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం మొదలు
న్యూఢిల్లీ: దేశంలో జరిగిన కరోనా వైరస్ సంక్షోభం, వాక్సినేషన్ ప్రక్రియ, మరియు మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలోని తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మొదలయ్యాయి. కోవిడ్-19...