Monthly Archives: May, 2020
రైతుల కష్టాలు దూరం చెయ్యటమే వైసీపీ మానిఫెస్టో లక్ష్యం: ఎపి సిఎం వైయస్ జగన్
అమరావతి: ‘మా పాలన-మీ సూచన’ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై సమీక్ష సదస్సు రెండవ రోజు మంగళవారం, జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్...
ప్రియాంక, నిక్ రెండేళ్ల వివాహ వార్షికోత్సవ వేడుక
ప్రసిద్ధ జంట ప్రియాంక, నిక్ జోనాస్, రెండేళ్ల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వారు రెండు సంవత్సరాల క్రితం వారి మొదటి డేట్ చిత్రాలని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. మే 2018 లో ప్రియాంక...
బంగారం, వస్త్ర మరియు పాదరక్షల దుకాణాలకు లాక్డౌన్ మినహాయింపు ఇచ్చిన AP ప్రభుత్వం
విజయవాడ: పట్టణాలు మరియు నగరాల్లోని బంగారం, వస్త్ర మరియు పాదరక్షల దుకాణాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ మినహాయింపు ఇచ్చింది. అయితే, దుకాణ యజమానులు లేదా నిర్వాహకులు కస్టమర్ల పేర్లను విధిగా రిజిస్టర్లలో నమోదు...
COVID-19 సముద్రంలో ఇసుక రేణువంత, మరిన్ని పాండమిక్స్ రావచ్చు- ‘బాట్ వుమన్’
వుహాన్: చైనా యొక్క "బ్యాట్ ఉమెన్" గా పిలువబడే వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ వైరస్లపై పరిశోదించే శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాలు పారదర్శకంగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు...
మాస్క్ ధరించి ఆసుపత్రికి వెళ్లిన తమిళ నటుడు అజిత్, ఆందోళనలో అభిమానులు
కోలీవుడ్ నటుడు అజిత్ మరియు అతని భార్య షాలిని మాస్కులు ధరించిన ఆసుపత్రిని సందర్శించారు, ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. అజిత్ తన భార్యతో పాటు ఆసుపత్రికి నీలం రంగు చొక్కాలో...
పాకిస్తాన్ విమాన ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోఇయారు
PIA (పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్) విమానం పికె 8303, ఎయిర్ బస్ ఎ 320, లాహోర్ నుండి కరాచీకి 99 మందితో ప్రయాణిస్తున్నది
పాకిస్తాన్ లోని కరాచీలో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో 97...
ఎసి ప్రత్యేక రైళ్ల బుకింగ్లో మార్పులు
ఆన్లైన్ ఇ-టికెటింగ్ ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా నే జరుగుతుందివెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేసినా, కన్ఫామ్ కాకుంటే ప్రయాణించేందుకు వీలు లేదు
జూన్ 1 నుండి 100 రైళ్ల...
సొంతూరుకి వెళ్ళడానికి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు దొంగతనం
అనంతపూర్ జిల్లాలోని ధర్మవరం పట్టణంలో జరింగింది ఈ సంఘటననిందితుడు, 33 ఏళ్ల ముజమ్మిల్ ఖాన్
ధర్మవరం : కర్ణాటక కి చెందిన ఒక వ్యక్తి అనంతపూర్ జిల్లాలోని ధర్మవరం బస్ డిపో నుంచి రాష్ట్ర...
వందే భారత్ మిషన్: కువైట్ నుండి 149 ప్రవాసాంధ్రులు తిరిగి వచ్చారు
కువైట్ నుండి తిరుపతి విమానాశ్రయానికి 149 మందిస్పెషల్ బస్సు లో క్వారంటైన్ కేంద్రానికి తరలింపు
తిరుపతి: వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి వందే భారత్ మిషన్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున...
హైదరాబాద్ లో కరోనా బారినపడిన మరో పోలీస్
అంబర్పేట్కు చెందిన 28 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ఏప్రిల్ 25న అధిక జ్వరం
హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కి శుక్రవారం కోవిడ్ -19 సోకినట్టు నిర్ధారించారు. అతను జ్వరంతో బాధపడ్తూ వారం...